తమిళనాడు, పుదుచ్చేరిలో రానున్న మరో తుపాను

By

Published : Nov 28, 2020, 6:55 AM IST

thumbnail
తీరం దాటిన నివర్​ తుపాను​ పూర్తిగా బలహీనపడకముందే తమిళనాడులో మరో వాయుగుండం రానున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం హెచ్చరించింది. బంగాళఖాతంలో వచ్చిన అల్పపీడనం కారణంగా డిసెంబర్​ 2 నాటికి అది తీవ్ర వాయుగుండంలా మారనుందని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో మధురై సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోందని తెలిపింది. వచ్చే నెల 2 నాటికి వాయుగుండం తమిళనాడు, పుదుచ్చేరి తీరం తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.