thumbnail

By

Published : Jun 22, 2022, 8:24 PM IST

ETV Bharat / Videos

Viral Video: 11వేల వోల్టుల కరెంటు తీగ తాకి వ్యక్తి సజీవదహనం

బిహార్​లోని బేతియాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. 11వేల వోల్టుల హెటెన్షన్​ వైరు మీద పడి భూతి ప్రసాద్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తీగ తగలగానే మంటలు చెలరేగి సజీవదహనమయ్యాడు. మృతుడు తన ఇంట్లోని తలుపు దగ్గర కూర్చున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.