thumbnail

అబుదాబి ప్రఖ్యాత టవర్​పై భారత పతాక ప్రదర్శన

By

Published : May 31, 2019, 6:24 AM IST

Updated : May 31, 2019, 9:15 AM IST

భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం వేళ... యూఏఈలోని అబుదాబిలో ప్రఖ్యాత ఏడీఎన్​ఓసీ గ్రూప్​ టవర్​పై భారత్​-యూఏఈ జాతీయ పతాకాలను కలిపి ప్రదర్శించి.. ఇరు దేశాల మైత్రిని చాటిచెప్పింది ఆ దేశ ప్రభుత్వం. అదే భవనంపై మోదీ.. అబుదాబి యువరాజు షేక్​ మహ్మద్​ బిన్​ జాయెద్​ కరచాలనం చేసిన చిత్రాన్ని ప్రదర్శించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​ ఈ వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నారు.
Last Updated : May 31, 2019, 9:15 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.