thumbnail

By

Published : Nov 30, 2021, 9:38 AM IST

ETV Bharat / Videos

బుల్​ ఫెస్టివల్​లో ఎద్దుల వీరంగం.. ప్రేక్షకులపైకి దూసుకెళ్లి..

కర్ణాటకలోని హవేరీ జిల్లా గుట్టల్​ గ్రామంలో ఎద్దులు బీభత్సం (Bull Race Karnataka) సృష్టించాయి. బుల్​ ఫెస్టివల్​లో భాగంగా స్థానికులు ఎద్దుల పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో కొన్ని ఎద్దులు ప్రేక్షకుల మీదకు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో నలుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. ఎద్దుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మైలారప్ప గాజీ సహా మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో రెండు ఎద్దులు కూడా గాయపడ్డాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.