'ఆకలైతేనే వేటాడతా'.. పులికి సమీపంగా నెమలి

By

Published : Jun 12, 2020, 8:56 PM IST

thumbnail

కర్ణాటకలోని రాజీవ్‌గాంధీ జాతీయ పార్కులో అరుదైన దృశ్యం కనిపించింది. ఆహారం కోసం వెతుకుతూ వెళ్లిన ఓ నెమలి.. పులికి అతి సమీపం వరకూ వెళ్లింది. పులి మాత్రం నెమలిని ఏమీ చేయలేదు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో పార్కుకు వచ్చిన సందర్శకులు ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.