ఆదివాసీలతో నృత్యం చేసిన మమతా బెనర్జీ - మమతా బెనర్జీ డ్యాన్స్
🎬 Watch Now: Feature Video

బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివాసీలతో కలిసి నృత్యం చేశారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఝార్గ్రామ్లోని వేడుకలకు హాజరైన సీఎం.. డోలు వాయించి, నృత్యం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించిన మమత.. ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీలను సత్కరించారు.