thumbnail

By

Published : Mar 6, 2021, 5:00 PM IST

ETV Bharat / Videos

ఇరు వర్గాల మధ్య 'డీజే' చిచ్చు-కర్రలు, రాళ్లతో దాడి

ఉత్తర్​ప్రదేశ్ బరేలీలోని ఇజాత్​నగర్​లో ఓ నిశ్చితార్థ కార్యక్రమంలో ఘర్షణ నెలకొంది. డీజేతో సంబరాలు చేసుకుంటూ ఒకే వర్గానికి చెందిన రెండు కుటుంబాలు ఓ చోట ఎదురుపడ్డాయి. దీంతో వారు వాదులాడుకున్నారు. వివాదం కాస్తా ముదిరి రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో కొందరు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 10 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.