ఆంక్షలు బేఖాతరు- అంత్యక్రియలకు వేలమంది హాజరు

By

Published : May 9, 2021, 8:34 PM IST

thumbnail
గుజరాత్ కచ్​లో అంత్యక్రియలకు వేలమంది హాజరైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. స్థానికంగా మరణించిన ముస్లిం నేత హజ్రత్ హాజీ అహ్మద్​షా బాబా బుఖారీ ముఫ్తీకి వీరంతా నివాళులర్పించారు. అంత్యక్రియలకు హాజరుకావద్దని బుఖారీ కుటుంబం విజ్ఞప్తి చేసినప్పటికీ అభిమానులు పట్టించుకోలేదు. మత సామరస్యానికి పాటుపడిన బుఖారీ.. హిందూ-ముస్లిం వర్గాలలో ప్రసిద్ధ వ్యక్తిగా పేరొందారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.