thumbnail

By

Published : Jul 9, 2019, 10:40 AM IST

ETV Bharat / Videos

సైకత శిల్పంతో టీమిండియాకు 'ఆల్​ ద బెస్ట్'​

ప్రపంచకప్​లో భాగంగా మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా నేడు భారత్​,న్యూజిలాండ్​ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్​లో కోహ్లీసేన గెలవాలని కోరుకుంటూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్ విభిన్నంగా ఆల్​ ద బెస్ట్​ చెప్పారు. ఒడిశాలోని పూరీ తీరంలో కోహ్లీ చిత్రం, ప్రపంచకప్​ కలిపి సైకత శిల్పం రూపొందించారు. నేడు కివీస్​తో మ్యాచ్​ గెలిచి టీమిండియా ఫైనల్​ చేరాలని యావత్​ దేశం ఆకాంక్షిస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.