thumbnail

'మహర్షి' చూసి మెగాస్టార్​ ఏం చేశారో తెలుసా?

By

Published : May 13, 2019, 2:38 PM IST

'మహర్షి' సినిమా చూసి  మెగాస్టార్ మెచ్చుకోవడం మరిచిపోలేని అనుభూతి అని దర్శకుడు వంశీ పైడిపల్లి సంతోషం వ్యక్తం చేశాడు. చిత్రం చూసి తన మొబైల్​కు సందేశం పంపారని మహేశ్ తెలిపాడు. సినిమా విజయవంతం అవ్వడం పట్ల చాలా ఆనందంగా ఉందని.. తెలుగు సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది 'మహర్షి' చిత్రబృందం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.