thumbnail

'ట్రైన్​ ఎపిసోడ్ చూస్తూ.. పడి పడి నవ్వుతూనే ఉన్నా'

By

Published : Jan 1, 2020, 2:43 PM IST

'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఇప్పటికే చూశానని, అందులో ట్రైన్​ ఎపిసోడ్ అదిరిపోతుందని చెప్పారు నటి విజయశాంతి. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని అన్నారు. అయితే 13 ఏళ్ల విరామం తర్వాత ఆమె.. పునరాగమనం చేస్తున్న తెలుగు చిత్రమిది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.