రష్యా రెడ్​స్క్వేర్​లో కదం తొక్కిన భారత బలగాలు

By

Published : Jun 24, 2020, 3:45 PM IST

thumbnail
రెండో ప్రపంచయుద్ధంలో రష్యా గెలుపును గుర్తుచేసుకుంటూ నిర్వహించిన 75వ విక్టరీ డే పరేడ్​లో భారత బలగాలు అబ్బురపరిచే ప్రదర్శన చేశాయి. మాస్కోలోని రెడ్​స్క్వేర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భారత త్రివిధ దళాల మార్చ్​ఫాస్ట్ ఆకట్టుకునేలా సాగింది. 1941- 45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో గెలుపును గుర్తుచేసుకుంటూ ఏటా విక్టరీ డే పరేడ్​ను నిర్వహిస్తారు. ఈ ఏడాది భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఈ వేడుకలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.