టర్కీ సరిహద్దు వద్ద ఆందోళన.. జలఫిరంగుల ప్రయోగం - telugu latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 8, 2020, 6:43 AM IST

టర్కీ నుంచి గ్రీస్​ దేశానికి సరిహద్దు వెంబడి వెళ్లేందుకు ప్రయత్నించిన వలసదారులను గ్రీక్​ దళాలు అడ్డుకొని వారిపై బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించాయి. ఇప్పటివరకు ఇద్దరు వలసదారులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన వీడియోలను టర్కీ ప్రభుత్వం విడుదల చేసింది. గత వారంలోనూ ఓ వలసదారుని గ్రీక్​ పోలీసులు కాల్చి చంపినట్లు టర్కీ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.