thumbnail

By

Published : Sep 9, 2020, 12:11 PM IST

ETV Bharat / Videos

ట్రంప్​ అభిమానుల బోట్​ ర్యాలీలో ప్రమాదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మరోసారి అధికారంలోకి రావాలని ఆయన మద్దతుదారులు నిర్వహించిన బోట్​ ర్యాలీలో ప్రమాదం జరిగింది. ర్యాలీలో పాల్గొన్న ఐదు బోట్లలోకి నీరు ప్రవేశించడం వల్ల మునిగిపోయాయి. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ మేరకు ట్రావిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. ఆస్టిన్​కు పశ్చిమాన ఉన్న ఓ సరస్సులో నిర్వహించిన బోట్​ పరేడ్​లో​ ఈ ప్రమాదం జరిగింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.