thumbnail

By

Published : Nov 16, 2021, 4:47 PM IST

ETV Bharat / Videos

ప్రవచనాలు చెబుతూనే ప్రాణం వదిలిన స్వామీజీ.. పుట్టిన రోజు నాడే...

కర్ణాటకలో హృదయవిదారక ఘటన జరిగింది. బెళగావి జిల్లాలోని బలోబల మఠం పీఠాధిపతి అయిన సంగనబసవ మహా స్వామీజీ ప్రసంగిస్తూనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తన జన్మదిన వేడుకల సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా గుండెపోటు రాగా ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.