సైకత శిల్పంతో మహాత్మునికి నివాళి - మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9015392-467-9015392-1601572747507.jpg)
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని నివాళి అర్పించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. ఒడిశా పూరీ బీచ్ తీరంలో మహాత్ముని సైకత శిల్పాన్ని రూపొందించారు. గాంధీ చిత్రం వెనుక త్రివర్ణ పతాకాన్ని సృష్టించి.. 'సత్యాగ్రహంతో పరిశుభ్రత' అనే మహాత్ముని సందేశాన్ని అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ ఇసుక శిల్పం నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
Last Updated : Oct 2, 2020, 6:25 AM IST