thumbnail

తండ్రి వెంటే తనయుడు.. నీట మునిగి అనంతలోకాలకు

By

Published : May 21, 2021, 8:45 PM IST

పుట్టినరోజు వేడుకలు ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి. ప్రమాదవశాత్తూ నీట మునిగి తండ్రీకొడుకులు(12 ఏళ్ల బాలుడు) మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తి చిన్న కుమారుని పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబంతో కలసి మహారాష్ట్ర నాగ్​పూర్ సమీపంలోని మొహగావ్ జిల్పీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లగా.. ఈ విషాదం జరిగింది. ఘటనలో మృతుడి భార్య త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఏప్రిల్​ 17న జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.