thumbnail

జగన్నాథ రథయాత్ర: భక్త సంద్రంగా పూరీ

By

Published : Jul 4, 2019, 9:59 AM IST

ఒడిశాలోని పూరీ ప్రాంతం జనసంద్రంగా మారింది. జగన్నాథుడిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అర్చకులు పూజలు చేస్తుండగా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.