ట్రాక్టరెక్కి పొలం దున్నిన ముఖ్యమంత్రి

By

Published : Nov 14, 2020, 6:14 AM IST

thumbnail
మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ ట్రాక్టరెక్కారు. విదిశా జిల్లాలోని తన పొలాన్ని శుక్రవారం ఆయనే స్వయంగా దున్నారు. సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అంతకుముందు సుందర్​ డైరీ ప్లాంట్​కు లక్ష్మీ పూజ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.