సనాతన ధర్మంవైపు 200 మంది విదేశీయులు- కుంభమేళా వేదికగా కొత్త ప్రయాణం - MAHA KUMBH
![సనాతన ధర్మంవైపు 200 మంది విదేశీయులు- కుంభమేళా వేదికగా కొత్త ప్రయాణం maha kumbh mela 2025](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-02-2025/1200-675-23485635-thumbnail-16x9-daharama.jpg?imwidth=3840)
Maha Kumbh Mela Foreigners : ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా పుణ్యస్నానాలకు మాత్రమే కాదు సనాతన ధర్మ వ్యాప్తికీ బాటలు వేస్తోంది. బుధవారం 61మంది విదేశీయులు కుంభ్ నగర్ సెక్టార్17 శక్తిధామ్ ఆశ్రమం వేదికగా సనాతన ధర్మాన్ని స్వీకరించారు. వారందరితో జగద్గురు సాయి మా లక్ష్మీ దేవి పరమ పవిత్ర వేదమంత్రాలను చదివించారు. దీంతో ఈసారి ఆమె సమక్షంలో సనాతన ధర్మాన్ని స్వీకరించిన విదేశీయుల సంఖ్య 200 దాటింది. (Associated Press)
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Feb 6, 2025, 2:10 PM IST