thumbnail

కరెన్సీమాలతో పూజలందుకుంటున్న గణేశుడు

By

Published : Sep 3, 2019, 8:11 AM IST

Updated : Sep 29, 2019, 6:16 AM IST

తమిళనాడు కోయంబత్తూరులో లంబోదరుడికి డబ్బుల నోట్లతో తయారు చేసిన దండను వేశారు. వినయ్​నగర్​లో కొలువు తీరిన ఈ 9 అడుగుల బొజ్జగణపయ్యకు.. దాదాపు 3 లక్షల 50 వేల రూపాయల విలువైన 2 వేలు, 500 రూపాయల నోట్లతో మాలను కూర్చారు. ఈ విఘ్నేశుడిని చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.
Last Updated : Sep 29, 2019, 6:16 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.