thumbnail

By

Published : Sep 14, 2019, 7:35 AM IST

Updated : Sep 30, 2019, 1:19 PM IST

ETV Bharat / Videos

గాంధీ 150: ఛత్తీస్​గఢ్ కోసం 'కండేల్ సత్యాగ్రహం'

జాతిపిత మహాత్మాగాంధీకి దేశంలోని అనేక ప్రాంతాలతో ప్రత్యక్ష, పరోక్ష అనుబంధం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా దేశమంతా పర్యటించారు బాపూ. ఈ ప్రక్రియలో ఇప్పటి ఛత్తీస్​గఢ్​లో రెండు పర్యాయాలు పర్యటించిన గాంధీకి ఆ రాష్ట్రంతో విడదీయరాని బంధం ఏర్పడింది.
Last Updated : Sep 30, 2019, 1:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.