గాంధీ 150: బాపూను హత్యచేసిన వ్యక్తి వారికి 'హీరో'

By

Published : Sep 1, 2019, 7:02 AM IST

Updated : Sep 29, 2019, 1:05 AM IST

thumbnail
భారత్​కు స్వాతంత్య్రం తీసుకురావడానికి ప్రజలను ఒక్కటి చేసిన మహాత్ముడు.. నాథురామ్​ గాడ్సే బులెట్ల​కు ప్రాణాలు వీడారు. ఆ చీకటి రోజును భారతీయులు ఎన్నటికీ మరచిపోలేరు. కానీ గాంధీ హత్యతో గాడ్సే హిందూ మహాసభ సభ్యులకు హీరోగా మారాడు. అతడిని భారత ప్రభుత్వం ఉరితీసిన రోజును 'త్యాగ దినోత్సవం'గా జరుపుకుంటున్నారు హిందూ మహాసభ సభ్యులు.
Last Updated : Sep 29, 2019, 1:05 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.