నిర్లక్ష్యానికి వేగం తోడు.. యువకుడు మృతి - రాజస్థాన్ రోడ్డు ప్రమాదం వైరల్ వీడియోలు
🎬 Watch Now: Feature Video

నిర్లక్ష్యం కారణంగా ఓ ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన రాజస్థాన్ బాడ్మేర్లో జరిగింది. ప్రధాన రహదారిపైకి వచ్చే సమయంలో ఆగి చూడకుండా దూసుకురావడం వల్ల.. బైక్ని లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ప్రమాదం తాలూకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.