thumbnail

వరద ఉద్ధృతికి చూస్తుండగానే కుప్పకూలిన భవనం

By

Published : Aug 29, 2020, 11:24 AM IST

Updated : Aug 29, 2020, 11:36 AM IST

ఒడిశాలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా బ్రాహ్మణీ నదిలో వదర ఉద్ధృతి ప్రమాదకర స్థాయికి పెరిగింది. ఈ వరద ధాటికి జాజ్​పుర్​లోని రసూల్​పుర్​ ప్రాంతంలో రెండంతస్తుల నివాస భవనం చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అయితే.. ప్రమాద సమయంలో అక్కడి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
Last Updated : Aug 29, 2020, 11:36 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.