thumbnail

By

Published : May 6, 2020, 11:33 PM IST

ETV Bharat / Videos

ఏటీఎంకు వెళ్లిన కోతి.. ఎందుకో తెలుసా?

దేశరాజధాని దిల్లీలో ఓ వానరం ఏటీఎంకు వెళ్లింది. అయితే మనషుల్లా డబ్బు తీసుకునేందుకు కాదు. లాక్​డౌన్​ కారణంగా ఆహారం కోసం వెతుకుతూ ఖాళీగా ఉన్న ఏటీఎంలో చొరబడింది. అందులో తినేందుకు ఏమైనా ఉన్నాయోమోనన్న ఆశతో మెషీన్​ను పాడు చేసింది. చివరకు నిరాశతో వెనుదిరిగింది. దిల్లోని సౌత్ అవెన్యూ ప్రాంతంలోని ఎస్​బీఐ ఏటీఎంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.