thumbnail

రైలుపైకెక్కి విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

By

Published : Apr 25, 2019, 2:14 PM IST

బెంగళూరు మేజిస్టిక్ రైల్వేస్టేషన్​లో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి ఆగి ఉన్న రైలుపైకెక్కి ఆత్మహత్య చేసుకుంటానని అక్కడ ఉన్న ప్రయాణికులను బెదిరించాడు. అతడ్ని కిందకు దించడానికి కొందరు ప్రయత్నించారు. ఈ లోపల రైలు పైనున్న విద్యుత్​ తీగలను తాకి ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.