ETV Bharat / state

కొత్తకొండ బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు - devotees rush at kothakonda veerabhadra swamy temple

వరంగల్​ అర్బన్ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

devotees rush at kothakonda veerabhadra swamy temple
కొత్తకొండ బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు
author img

By

Published : Jan 16, 2020, 5:46 PM IST

Updated : Jan 16, 2020, 7:51 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం కనుమ పండుగ సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు.

ముందుగా వీరభద్రుడిని దర్శించుకుని.. స్వామికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయలను, కోరమీసాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారి ప్రసాదంతో పాటు దాత సురేందర్​ రెడ్డి అందిస్తున్న వృక్ష ప్రసాదాన్ని అందుకునేందుక పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడ్డారు.

జాతరలో రంగులరాట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈనెల 18వ తేదీన అగ్నిగుండాల ప్రవేశంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

కొత్తకొండ బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు

ఇవీ చూడండి : 'మకరజ్యోతి' దర్శనం.. భక్తజన పరవశం

వరంగల్​ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం కనుమ పండుగ సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు.

ముందుగా వీరభద్రుడిని దర్శించుకుని.. స్వామికి ప్రీతిపాత్రమైన గుమ్మడికాయలను, కోరమీసాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారి ప్రసాదంతో పాటు దాత సురేందర్​ రెడ్డి అందిస్తున్న వృక్ష ప్రసాదాన్ని అందుకునేందుక పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడ్డారు.

జాతరలో రంగులరాట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈనెల 18వ తేదీన అగ్నిగుండాల ప్రవేశంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

కొత్తకొండ బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు

ఇవీ చూడండి : 'మకరజ్యోతి' దర్శనం.. భక్తజన పరవశం

Intro:TG_KRN_104_16_KOTHAKONDA_BAKTHULA RADDI_AVB_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కోరిన కోర్కెలు తీర్చే కొరమీసల స్వామిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రోజు భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. వేలకొలది భక్తులు తండోపతండాలుగా వీరభద్ర స్వామికి ప్రీతి పాత్రమైన గుమ్మడికాయలను కోరమీసాలను మొక్కులుగా సమర్పించుకున్నారు. స్వామి వారి ప్రసాదంతో పాటు దాత సురేందర్ రెడ్డి అందిస్తున్న వృక్ష ప్రసాదాన్ని తీసుకోవడానికి భక్తులు క్యూలో నిలబడ్డారు. ఈ జాతరకు వచ్చే భక్తులు పిల్లలకు ఆట వస్తువులతో పాటు తీపికరమైన చిలుకలు జిలేబి కొనుక్కెల్లుతారు. జాతరలో రంగులరాట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కోరిన కోర్కెలు తీర్చే శ్రీ వీరభద్రస్వామిని ప్రతి సంవత్సరం దర్శించుకుంటామని భక్తులు తెలిపారు. ఈ నెల 18 వ తేదీన జరిగే భక్తుల అగ్నిగుండాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందిన ఈ జాతర ముగుస్తుంది.


Body:బైట్స్

1) భక్తుడు
2) భక్తురాలు
3) భక్తురాలు
4) భక్తురాలు


Conclusion:కొత్తకొండ బ్రహ్మోత్సవాలకు పోటెత్తిన భక్తులు
Last Updated : Jan 16, 2020, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.