ETV Bharat / sports

ప్రాక్టీస్‌కు డుమ్మా​! - భారత్​తో మ్యాచ్​కు బాబర్ డౌట్​! - పాక్​కు మరో దెబ్బ! - INDIA VS PAKISTAN CHAMPIONS TROPHY

భారత్ x పాకిస్థాన్​ ఛాంపియన్స్​షిప్​ ట్రోఫీ - కీలక ప్రాక్టీస్‌కు బాబర్‌ ఆబ్సెంట్​! - పాక్​ జట్టులో ఏం జరుగుతోంది?

India Vs Pakistan Champions Trophy 2025
Babar (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 23, 2025, 12:33 PM IST

India Vs Pakistan Champions Trophy 2025 : టీమ్ఇండియాతో ఇంపార్టెంట్ మ్యాచ్​ జరగనున్న సమయంలో పాకిస్థాన్​ జట్టుకు మరో షాక్ తగలనుంది. రీసెంట్​గా ఆ జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌కు స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ గైర్హాజరయ్యాడు. దీంతో మరికొద్ది సేపట్లో జరగనున్న మ్యాచ్​లో అతడు ఆడటంపై సర్వత్ర సందేహాలు మొదలయ్యాయి.

న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్​ మ్యాచ్‌లో బాబర్‌ 90 బంతులకు 64 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో అతడిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే ఈ మ్యాచ్​లో అతడు గైర్హాజరీ టీమ్​ను కాస్త కలవరపెట్టేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్​ ఫకర్ జమాన్ టోర్నీకి దూరమయ్యాడు.

ఇదిలా ఉండగా, బాబర్​ ప్రాక్టీస్​కు రాకపోవడం పట్ల ఆ జట్టు తాత్కాలిక కోచ్‌ ఆకిబ్‌ జావెద్‌ మీడియాతో మాట్లాడారు. అది ఒక చిన్న అంశంగా పేర్కొన్నాడు. ప్రస్తుతం జరగనున్న సెషన్‌ నుంచి తనకు రెస్టు కావాలని కోరినట్లు ఆకిబ్​ వెల్లడించాడు.

వాళ్లకు ఫుల్ ప్రెజర్​!
ఇదిలా ఉండగా, భారత్‌తో మ్యాచ్‌ అంటే పాక్‌ ఫుల్​ ప్రెజర్​లో ఉంది. దీంతో పాకిస్థాన్​ క్రికెట్‌ బోర్డ్‌ ఛైర్మనే నేరుగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంకు చేరుకున్నారు. ప్రాక్టీస్‌ సెషన్‌ టైమ్​లో నఖ్వీ స్టేడియంలో సందడి చేశారు. ప్లేయర్లతో ముచ్చటించి వారికి ధైర్యం చెప్పారు. టీమ్‌ ఇండియాపై ఎలాగైనా గెలవాలని సూచించారు.

దాదాపు రెండు గంటల పాటు జరిగిన షెడ్యూల్‌ చేసిన ప్రాక్టీస్‌ టైమ్​లో ఈ మీటింగ్​ జరగ్గా, ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత నఖ్వీ, పాక్‌ కెప్టెన్‌ రిజ్వాన్‌ కోచ్‌ ఆకిబ్‌ జావెద్‌, అలాగే ఇతర కీలక ప్లేయర్లతో భేటీ అయినట్లు తెలుస్తోంది. టీమ్​ సెలక్షన్‌పై పీసీబీ చీఫ్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రతి ప్లేయర్​తో పర్సనల్​గా మాట్లాడేందుకు ఆయన అక్కడకు వెళ్లారని సమాచారం.

భారత్​ x పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ - తుది​ జట్టులోకి డేంజరస్ బౌలర్!

పాపం పాకిస్థాన్- భారత్​తో మ్యాచ్​కు స్టార్ ప్లేయర్​ దూరం

India Vs Pakistan Champions Trophy 2025 : టీమ్ఇండియాతో ఇంపార్టెంట్ మ్యాచ్​ జరగనున్న సమయంలో పాకిస్థాన్​ జట్టుకు మరో షాక్ తగలనుంది. రీసెంట్​గా ఆ జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌కు స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ గైర్హాజరయ్యాడు. దీంతో మరికొద్ది సేపట్లో జరగనున్న మ్యాచ్​లో అతడు ఆడటంపై సర్వత్ర సందేహాలు మొదలయ్యాయి.

న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్​ మ్యాచ్‌లో బాబర్‌ 90 బంతులకు 64 పరుగులు చేసి నిరాశపరిచాడు. దీంతో అతడిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే ఈ మ్యాచ్​లో అతడు గైర్హాజరీ టీమ్​ను కాస్త కలవరపెట్టేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా ఆ జట్టు స్టార్ బ్యాటర్​ ఫకర్ జమాన్ టోర్నీకి దూరమయ్యాడు.

ఇదిలా ఉండగా, బాబర్​ ప్రాక్టీస్​కు రాకపోవడం పట్ల ఆ జట్టు తాత్కాలిక కోచ్‌ ఆకిబ్‌ జావెద్‌ మీడియాతో మాట్లాడారు. అది ఒక చిన్న అంశంగా పేర్కొన్నాడు. ప్రస్తుతం జరగనున్న సెషన్‌ నుంచి తనకు రెస్టు కావాలని కోరినట్లు ఆకిబ్​ వెల్లడించాడు.

వాళ్లకు ఫుల్ ప్రెజర్​!
ఇదిలా ఉండగా, భారత్‌తో మ్యాచ్‌ అంటే పాక్‌ ఫుల్​ ప్రెజర్​లో ఉంది. దీంతో పాకిస్థాన్​ క్రికెట్‌ బోర్డ్‌ ఛైర్మనే నేరుగా దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంకు చేరుకున్నారు. ప్రాక్టీస్‌ సెషన్‌ టైమ్​లో నఖ్వీ స్టేడియంలో సందడి చేశారు. ప్లేయర్లతో ముచ్చటించి వారికి ధైర్యం చెప్పారు. టీమ్‌ ఇండియాపై ఎలాగైనా గెలవాలని సూచించారు.

దాదాపు రెండు గంటల పాటు జరిగిన షెడ్యూల్‌ చేసిన ప్రాక్టీస్‌ టైమ్​లో ఈ మీటింగ్​ జరగ్గా, ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఆ తర్వాత నఖ్వీ, పాక్‌ కెప్టెన్‌ రిజ్వాన్‌ కోచ్‌ ఆకిబ్‌ జావెద్‌, అలాగే ఇతర కీలక ప్లేయర్లతో భేటీ అయినట్లు తెలుస్తోంది. టీమ్​ సెలక్షన్‌పై పీసీబీ చీఫ్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రతి ప్లేయర్​తో పర్సనల్​గా మాట్లాడేందుకు ఆయన అక్కడకు వెళ్లారని సమాచారం.

భారత్​ x పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ - తుది​ జట్టులోకి డేంజరస్ బౌలర్!

పాపం పాకిస్థాన్- భారత్​తో మ్యాచ్​కు స్టార్ ప్లేయర్​ దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.