ఇచ్ఛాపురం శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట
By
Published : Mar 29, 2019, 7:42 PM IST
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శ్రీ స్వేచ్ఛవతి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు భక్తులు బారులుతీరారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో.. అమ్మవారి విగ్రహాలకు అభిషేకాలు చేస్తారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శ్రీ స్వేచ్ఛవతి అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు భక్తులు బారులుతీరారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో.. అమ్మవారి విగ్రహాలకు అభిషేకాలు చేస్తారు.