ETV Bharat / international

పాకిస్థాన్​లో జై శంకర్‌ - ప్రధాని షరీఫ్‌తో కరచాలనం

షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్‌ వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌.

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

SCO Summit 2024 S Jaishankar Pakistan PM Shehbaz
SCO Summit 2024 S Jaishankar Pakistan PM Shehbaz (source ANI)

SCO Summit 2024 S Jaishankar Pakistan PM Shehbaz : షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పాల్గొన్నారు. ఇందుకోసం ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే సభ్య దేశాల అతిథుల కోసం పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్‌, జై శంకర్‌లు ఒకరినొకరు కరచాలనం చేసుకొని పలకరించుకున్నారు.

SCO Summit 2024 S Jaishankar Pakistan PM Shehbaz : షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పాల్గొన్నారు. ఇందుకోసం ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే సభ్య దేశాల అతిథుల కోసం పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని షరీఫ్‌, జై శంకర్‌లు ఒకరినొకరు కరచాలనం చేసుకొని పలకరించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.