thumbnail

By

Published : May 30, 2020, 12:12 PM IST

ETV Bharat / Videos

నాసిక్​ వీధుల్లో చిరుత సంచారం.. ఇద్దరిపై దాడి

మహారాష్ట్రలోని నాసిక్​లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇందిరానగర్​లో శుక్రవారం ఒక వ్యక్తిపై దాడి చేసింది చిరుత.. తాజాగా మరొకరిని తీవ్రంగా గాయపరిచినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇందిరా నగర్‌లో జరిగిన దాడి దృశ్యాలు దగ్గర్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిరుత అడుగు జాడలను గుర్తించినట్లు వెల్లడించిన అటవీశాఖ అధికారులు.. త్వరలోనే ఆ మృగాన్ని పట్టుకుంటామని వివరించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.