తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సానికి 23 మంది బలి

Philippines Storm Death Toll : ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం సృష్టించింది. ఈ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ఫిలిప్పీన్స్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తు తీవ్రత దృష్ట్యా అత్యవసర సేవలు మినహాయించి ప్రభుత్వం స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించింది. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

ఫిలప్పీన్స్​లో 'ట్రామి' తుపాను బీభత్సం సృష్టించింది. (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో తుపాను కారణంగా భారీగా వరదలు సంభవించాయి. (Associated Press)
కొండచరియలు విరిగిపడ్డాయి. (Associated Press)
తుపాన్​ కారణంగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. (Associated Press)
వరదల్లో వందలాది కార్లు కొట్టుకోపోయాయి. (Associated Press)
దాదాపు 23 మంది మరణించారు. (Associated Press)
ఇప్పటి వరకు 75,400 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో వరదల బీభత్సం (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం (Associated Press)
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం (Associated Press)

ABOUT THE AUTHOR

...view details