జీతం అడిగినందుకు మహిళను దారుణంగా కొట్టిన యజమాని - కర్ణాటక న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15913093-thumbnail-3x2-kss.jpg)
వేతనం అడిగినందుకు ఓ మహిళను అసభ్యకరంగా తిట్టి, దారుణంగా కొట్టాడు యజమాని. కర్ణాటక బెంగళూరులోని ఓ స్పాలో పనిచేస్తున్న మహిళ తన జీతం ఇవ్వాలంటూ.. యజమాని ఇంటికి వెళ్లి అడిగింది. దీంతో ఆగ్రహించిన యజమాని మనోజ్.. మహిళను నడిరోడ్డుపై తిట్టడమే కాకుండా దారుణంగా కొట్టాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ ఘటన అనంతరం మహిళ.. కుమారస్వామి లేఔట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.