thumbnail

By

Published : Aug 27, 2019, 10:43 AM IST

Updated : Sep 28, 2019, 10:39 AM IST

ETV Bharat / Videos

ప్రధానిని కలవనున్న సింధు, గోపిచంద్​

దిల్లీలో నేడు ప్రధానమంత్రి మోదీని కలవనున్నారు పీవీ సింధు, కోచ్ గోపీచంద్. ఉదయం 11 గంటలకు మోదీతో సమావేశం కానున్నారు. ఇప్పటికే కేంద్ర క్రీడామంత్రి కిరణ్​ రిజిజును కలిసి.. ఆయనతో ముచ్చటించారు. మధ్యాహ్నం హైదరాబాద్​ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గోపీచంద్ ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో సింధు గెలవడం దేశానికి గర్వకారణమని అన్నారు.
Last Updated : Sep 28, 2019, 10:39 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.