'వాళ్లు మర్యాద ఇవ్వలేదు.. సీఎంను అందుకే కలవలేదు'

By

Published : Jun 9, 2020, 7:33 PM IST

Updated : Jun 10, 2020, 7:11 PM IST

thumbnail
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో సినీపెద్దలు నిర్వహించిన సమావేశానికి తనను పిలవకపోవడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై హీరో బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. తనకు మర్యాద ఇవ్వకపోవడం వల్లే తాను అలా మాట్లాడినట్లు చెప్పారు బాలకృష్ణ. ఆ సమావేశానికి తనను ఆహ్వనించనందుకు తర్వాత వారంతా రియలైజ్​ అయ్యారన్నారు. సీఎం కేసీఆర్​కు తన తండ్రిపైనా, తనపైన ఎంతో గౌరవం ఉందని అన్నారు బాలకృష్ణ. బసవతారకం కాన్సర్​ ఆస్పత్రికి అవసరమైన అనుమతులను ఆయన వెంటనే ఇచ్చారని తెలిపారు. కేసీఆర్​ విజన్​ ఉన్న నాయకులని బాలకృష్ణ కొనియాడారు.
Last Updated : Jun 10, 2020, 7:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.