thumbnail

By

Published : May 1, 2020, 12:29 PM IST

ETV Bharat / Videos

'కరోనా వెళ్లినా టాలీవుడ్​లో ఆ భయం ఉంటుంది'

ఈటీవీ భారత్​తో జరిగిన లైవ్ చాట్​ సెషన్​లో మాట్లాడిన నిర్మాత సురేశ్​బాబు.. కరోనా ప్రభావం టాలీవుడ్​పై ఎలా ఉండనుంది? అనే అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. లాక్​డౌన్ తాత్కాలికంగా ఎత్తేసినా సరే షూటింగ్​లు జరగడం, థియేటర్లు తెరవడం కష్టమని చెప్పారు. ఈ వైరస్​ పూర్తిగా అంతమైన తర్వాత.. సినీ పరిశ్రమలోని వ్యక్తులకు మరింత జాగ్రత్తగా ఉండాలనే భయం ఉంటుందని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.