ETV Bharat / politics

తెలంగాణలో ఉప ఎన్నికలు - వారందరూ ఓడిపోవడం ఖాయం: కేసీఆర్ - KCR ON BY ELECTIONS IN TG

పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఖాయమన్న కేసీఆర్‌ - స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి ఓడిపోతాడని ధీమా

KCR Comments On MLAs Who Changed Parties
KCR Comments On MLAs Who Changed Parties (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2025, 8:00 PM IST

KCR Comments On MLAs Who Changed Parties : పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్​ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆయన సమక్షంలో మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి తదితర నేతలు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి ఓటమి ఖాయమని, ఆ స్థానంలో రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ ఓడిపోతారని అన్నట్లు సమాచారం.

KCR Comments On MLAs Who Changed Parties : పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్​ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆయన సమక్షంలో మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి తదితర నేతలు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి ఓటమి ఖాయమని, ఆ స్థానంలో రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ ఓడిపోతారని అన్నట్లు సమాచారం.

ఉపఎన్నిక వస్తే పారిపోను, నిలబడి పోరాడుతా : కడియం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.