thumbnail

తారాలోకం సందడి సందడిగా..

By

Published : Mar 20, 2019, 9:42 AM IST

ముంబయిలో జరిగిన హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. రణ్​వీర్ సింగ్, సోనమ్ కపూర్, జాన్వీ కపూర్, విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా, కత్రినా కైఫ్ తదితరులు హాజరయ్యారు. విభిన్న దుస్తుల్లో పలువురు సెలబ్రిటీలు ఆకట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.