thumbnail

వివేకానందుడి చికాగో ప్రసంగం.. సాయికుమార్​ స్వరంతో

By

Published : Sep 11, 2020, 10:20 PM IST

Updated : Sep 12, 2020, 9:56 AM IST

చికాగో వేదికగా స్వామి వివేకానంద 1893, సెప్టెంబరు 11న ప్రసంగించారు. ఆ ఒక్క స్పీచ్​తో భారత దేశ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. ఆయన మాట్లాడిన ఒక్కో మాట ఆ సమావేశానికి వచ్చిన వారందరినీ మంత్రముగ్దుల్ని చేసింది. ఆనాటి వివేకానందుడి ప్రసంగాన్ని తాజాగా టాలీవుడ్​ నటుడు సాయి కుమార్​ తన స్వరంతో వినిపించారు.
Last Updated : Sep 12, 2020, 9:56 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.