మూడు నెలల తర్వాత భారత్​కు​ చేరుకున్న లాలూ​.. అభిమానులకు అభివాదం చేస్తూ..

By

Published : Feb 11, 2023, 10:47 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

thumbnail

ఆర్​జేడీ అధినేత​, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్​ దాదాపు మూడు నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. దిల్లీలోని విమానాశ్రయంలో ఆయనను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు ఎగబడ్డారు. ఆయన అభిమానులకు అభివాదం చేస్తూ కారు ఎక్కారు. ఆయన కిడ్ని మార్పిడి కోసం గతేడాది డిసెంబరులో సింగపూర్​లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి వెళ్లారు. లాలూకు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీని దానం చేశారు.

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.