చెరువు మత్తడి.. నీటికి ఎదురీదుతూ చేపల సవ్వడి...
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15792397-621-15792397-1657522709660.jpg)
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరంలో పెద్ద చెరువు మత్తడి దూకడంతో చేపలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. చేపలు నీళ్లకు ఎదురు ఈదుతూ సవ్వడి చేశాయి. ఒకే చోట వందల చేపలు నీళ్లలో ఎదురు ఈదటంతో స్థానికులు ఆ దృశ్యాలను తమ చరవాణిల్లో బంధించారు. సమీప గ్రామాల ప్రజలు చేపలు పెట్టేందుకు ఎగబడ్డారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST