చెరువు మత్తడి.. నీటికి ఎదురీదుతూ చేపల సవ్వడి... - చేపల వేట
🎬 Watch Now: Feature Video

విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరంలో పెద్ద చెరువు మత్తడి దూకడంతో చేపలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. చేపలు నీళ్లకు ఎదురు ఈదుతూ సవ్వడి చేశాయి. ఒకే చోట వందల చేపలు నీళ్లలో ఎదురు ఈదటంతో స్థానికులు ఆ దృశ్యాలను తమ చరవాణిల్లో బంధించారు. సమీప గ్రామాల ప్రజలు చేపలు పెట్టేందుకు ఎగబడ్డారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST