'లూడో గేమ్​' చిచ్చు.. ట్రైన్​లోనే కొట్టుకున్న ప్రయాణికులు

By

Published : Feb 23, 2022, 7:13 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

thumbnail

Mumbai Ludo Game Fight: లూడో గేమ్​ విషయమై కొందరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ముంబయి భాయందర్​​ నుంచి చర్చ్​గేట్​కు వెళ్తున్న లోకల్​ ట్రైన్​లో పరస్పరం కొట్టుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 11.50 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘర్షణలో కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనపై దహిసర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.