thumbnail

పోలాండ్​లో అగ్ని ప్రమాదం- భారీగా చెలరేగిన మంటలు

By

Published : Jun 8, 2019, 8:40 PM IST

పోలాండ్​ రాజధాని వార్సాలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. నిర్మాణ దశలో ఉన్న ఓ భవనంలో మంటలు చెలరేగాయి. 430 అడుగుల ఎత్తులో ఉన్న అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు 120 అగ్నిమాపక యంత్రాలతో వందల మంది సిబ్బంది ఎంతో శ్రమించారు. భవనం పైఅంతస్తుకు వెళ్లేందుకు మెట్లు లేకపోవం వల్ల సిబ్బంది నిచ్చెనలతోనే పైకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.