విద్యార్థుల మధ్య గొడవ- బాల్కనీ నుంచి పడి ఏడుగురు మృతి - Seven students die in fall from 4th floor in Bolivia

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 4, 2021, 11:23 AM IST

బొలీవియా పెడ్రో డొమింగోమురిల్లో రాష్ట్రంలోని పబ్లిక్​ యూనివర్శిటీ(యూపీఈఏ)లో 11 మంది విద్యార్థులు నాలుగో అంతస్తు నుంచి పడిపోయారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాల్కనీలో గుమిగుడిన విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఘర్షణ జరిగి.. రక్షణగా ఏర్పాటు చేసిన గ్రిల్స్​ విరిగిపోయాయి. దీంతో 11 మంది కింద పడిపోయారు. కిందకు వేలాడుతూ ఉన్న ఓ విద్యార్థిని పైకిలాగి రక్షించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.