ప్రభుత్వ కార్యాలయాలపై పెట్రోల్​ బాంబులతో నిరసనలు - ప్రభుత్వ కార్యలాయాలపై పెట్రోల్​ బాంబులతో నిరసనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 10, 2019, 6:40 PM IST

ఇరాక్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు 17వ రోజుకు చేరుకున్నాయి. సెంట్రల్ బాగ్దాద్‌లో నిరసనకారులు ఇరాక్ భద్రతా దళాలపై పెట్రోల్ బాంబులతో దాడి చేసి భవనానికి నిప్పంటించారు. ఈ దృశ్యాలు ఎంతో భయానకంగా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 264 మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.