కరోనా వేళ చిలీలో నిరసనల సెగ - చిలీలో కొవిడ్​-19 కేసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 26, 2020, 11:35 AM IST

చిలీలో కరోనా సంక్షోభం వేళ అక్కడి ప్రజలు ఆందోళనలకు దిగారు. వైరస్​తో తీవ్రంగా ప్రభావితమైనందున తమను మధ్యతరగతి వారిగా పరిగణిస్తూ.. సామాజిక భద్రత కల్పించాలని నిరసనకారులు డిమాండ్​ చేశారు. ఆందోళనకారులను సముదాయించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ నిరసనకారులు శాంతించని కారణంగా బాష్పవాయువు ప్రయోగించారు. ట్యాంకర్లతో నీళ్లు కొట్టి చెదరగొట్టారు పోలీసులు. అక్కడ ఇలాంటి సంఘటనలే ఇటీవల చోటుచేసుకున్నాయి. చిలీలో సోమవారం నాటికి 74,000 మంది వైరస్​ బారిన పడగా.. 529మంది మృతి చెందారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.