3 రోజులు శిథిలాల కింద నరకయాతన.. బయటపడ్డాడిలా - China hotel

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 11, 2020, 1:12 PM IST

శిథిలాల కింద చిక్కుకున్న 24ఏళ్ల యువకుడు 69 గంటల తర్వాత సురక్షితంగా బయటపడ్డాడు. చైనా క్వాంజై నగరంలోని కరోనా నిర్బంధ కేంద్ర భవనం కుప్పకూలిన ఘటనలో జరిగిందీ సన్నివేశం. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 26మంది మరణించగా.. ముగ్గురి ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.