thumbnail

జెరూసలేంలో ఘర్షణ- భద్రతా బలగాలపై దాడి

By

Published : Jun 2, 2019, 10:36 PM IST

ఇజ్రాయెల్​ జెరూసలేంలోని పవిత్ర ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ముస్లీంలు, ఇజ్రాయెల్​ భద్రతా బలగాల మధ్య ఘర్షణ జరిగింది. బలగాలపై పాలస్తీనావాసులు రాళ్లు రువ్వారు. కుర్చీలతో దాడి చేశారు. జూస్​కు చెందిన పవిత్ర ప్రాంతాన్ని ఇజ్రాయెల్​ దేశస్థులు సందర్శించడం వల్లే ఘర్షణలు తలెత్తాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.