thumbnail

By

Published : Sep 23, 2019, 4:37 PM IST

Updated : Oct 1, 2019, 5:10 PM IST

ETV Bharat / Videos

వైరల్​: ఆ బాలుడు కోరితే మోదీ, ట్రంప్ కాదనలేకపోయారు!

హ్యూస్టన్​లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో భాగంగా ఓ బాలుడు తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ అవుతోంది. కార్యక్రమం ప్రారంభంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను వేదికపైకి తీసుకెళ్లే దారిలో కొంతమంది పిల్లలు స్వాగతం పలికారు. ఓ బాలుడు నేతలిద్దరితో స్వీయ చిత్రం కోరగా ఇరువురు అంగీకరించారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన నేతలిద్దరితో సెల్ఫీ తీసుకునే అవకాశం లభించడం బాలుడి అదృష్టమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Last Updated : Oct 1, 2019, 5:10 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.